1)శ్రీలుపొంగినజీవగడ్డ
రచన: శ్రీలు పొంగిన జీవగడ్డ పాఠం పక్రియ గేయం , ఇతివృత్తం దేశభక్తి. కవిరాయప్రోలు సుబ్బారావు.
కవి పరిచయం :
రాయప్రోలు సుబ్బారావు గార్లపాడు బాపట్ల తాలూకా గుంటూరు జిల్లా లో జన్మించాడు.
కాలం: 1892 మార్చి 13– 1894 జూన్ 30
రచనలు :
తృణకంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమారమొదలయినవిభావకవిత్వం లోని ప్రసిద్ధి పొందిన కావ్యాలు .
ఆంధ్రావని , జడ కుచ్చులు, వనమాలమొదలైనవి ప్రసిద్ధ ఖండ కావ్యాలు.
రమ్యాలోకం, మాధురిదర్శనంపద్య రూపం లోని లక్షణ గ్రంథాలు.
అర్థాలు :
శ్రీలు = సిరి , సంపద
బాధరాయణ = వ్యాసుడు
విపినం = అడవి
విపుల = విస్తరించిన
విమల = పవిత్రమైన, నిర్మలమైన
భంగం =
త్రుళ్ళి =
మహిత =
చేవ = సత్తువ
మధువు = తేనె
పర్యాయ పదాలు
అడవి – విపినం , అరణ్యం
కలకాలం – ఎల్లప్పుడూ
ధరణి – భూమి
విశాలమైన – విస్తారమైన
సంధులు
సోమన + అధ్రి = సోమనాద్రి
రవీంద్రుడు = రవి + ఇంద్రుడు : సవర్ణదీర్ఘ సంధి
భానూదయం = భాను + ఉదయం :
మాతృ + ఋణం = మాతౄణం
సు + ఆగతం = స్వాగతం
అతి + ఆశ = అత్యాశ
అణు + అస్త్రం = అణ్వాస్రం
పితృ + ఆర్జితం = పిత్రార్జితం
మహీంద్రుడు = మహి + ఇంద్రుడు
అత్యంత = అతి + అంత
మాత్రంశ = మాతృ + అంశ
అణ్వాయుధం = అణు + ఆయుధం
2)అతిధి మర్యాద
రచన : ప్రక్రియ – పురాణ కథ,. ఇతివృత్తం – సంస్కృతి సంప్రదాయాలు, కవి – ఉష శ్రీ , మూలం – ఆంధ్ర మహా భారతం
పాత్రలు : ముంగిస,పాండవులు,కృష్ణుడు,సాత్యకి,కృతవర్మ,అశ్వత్థామ,కృపాచార్యుడు, భీష్ముడు,సక్తు ప్రస్థుడు,
Content :
కురుక్షేత్ర యుద్ధం చివరగా మిగిలింది –అశ్వత్థామ,కృతవర్మ,కృపాచార్యుడు,పాండవులు,కృష్ణుడు,సాత్యకి,
అంపశయ్య మీద సర్వ ధర్మ విషయాలు బోధించింది – భీష్ముడు
అశ్వమేధ యాగం నిర్వహించింది – ధర్మ రాజు
సభలోకి వచ్చిన జంతువు – ముంగిస
సక్తుప్రస్తుదు ఉండేది – కురుక్షేత్రం
అధరువు = ఆధారం
సంభాషణల
“ దేవతలు కూడా అభినందించే యాగామా ఇది?” – ముంగిస
సక్తుప్రస్థుడిధర్మ బుద్ధితో పోలిస్తే ఆ యాగ జాలలో జరిగినదానం ఏదానం”. – ముంగిస
“ ప్రపంచం లో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికి అయినా ఓడగొడతాడు ” – సక్తుప్రస్తూడుఆతిథ్యం స్వీకరించిన వృద్దుడు
“ రాజుల సొమ్ము భీదసాదలకి , బడువుజీవులకి , అన్నార్తులకిఅక్కరకు రావాలి,అదే ముక్తికి మార్గం -;వశిష్టుడు , శ్వేత రాజు తో ప్
సంధులు
వేయ్యమ్మా = వెయ్యి + అమ్మ
చిర్రేత్తు = చిర్రు + ఎత్తు
అప్పటికే = అప్పటికి + ఏ
రాకుంటే = రాక + ఉంటే
ఏమిటాకత = ఎమిటి + ఆ కథ
జీవగడ్డయి. = జీవాగడ్డ + అయి
భాగ్యసీమయి = బాగ్యసీమ + అయి
చేసుకోవాలని = చేసుకోవాలి + అని
సెలవిచ్చి = సెలవు + ఇచ్చి
రానిదని = రానిది + అని
ఎవరికెంత = ఎవరికి + ఎంత
వచ్చిందిప్పుడు = వచ్చింది + ఇప్పుడు
కవితలల్లిన = కవితలు + అల్లిన
విభక్తులు
1. డుమువులు |
ప్రథమా విభక్తి |
2. ని(న్)ను(న్)ల(న్)కూర్చిగురించి |
ద్వితీయా విభక్తి |
3. చేత(న్)చే(న్)తోడ(న్)తో(న్) |
తృతీయా విభక్తి |
4. కొఱకు(న్)కై |
చతుర్థివిభక్తి |
5. వలన(న్)కంటె(న్)పట్టి |
పంచము విభక్తి |
6. కి(న్)కు(న్)యొక్కలో(న్)లోపల(న్) |
షష్ఠీ విభక్తి |
7. అందు(న్)న(న్) |
సప్తమీ విభక్తి |
8. ఓఓరిఓయిఓసి |
సంబోధనా ప్రథమా విభక్తి |
నామవాచకాలువాక్యాలలోఉపయోగిస్తున్నప్పుడుకొన్నిసందర్భాల్లోవాటిస్వరూపంమారుతున్నది. (కన్ను – కంటిగా, ఇల్లు – ఇంటిగా, ఏరు – ఏటిగా, ఊరు – ఊరిగా; కాలు – కాలిగా, రాయి – రాతిగామారాయి.)
అలామారేటప్పుడునామవాచకంచివరిఅక్షరంమీదఇగాని, ‘టీ’ గాని, ‘తి’ గానిచేరుతున్నాయి. వీటినిఉపవిభక్తులు’ అంటారు.
ఇవిచేరిననామవాచకాలనుఔపావిభక్తికాలుఅంటారు.
3)ఆనందం
రచన : ప్రక్రియ – కథ,ఇతివృత్తం – వృద్ధుల పట్ల వైఖరి,
పాత్రలు : సుశీల్,సునీత,సాగర్,సావిత్రి,తోటమాలి,నితిన్,
పిల్లలు వేసిన నాటకం – గుశ్వం
సంభాషణలు :
“ చక్కటి పూలు కోసి,మంచి గుత్తి మి అమ్మగారికి ఇవ్వండి,ఆమె తప్పక సంతోషిస్తారు” – తోటమాలి
“ ముసలి వాళ్ళంతా ఉండే వృద్ధాశ్రమం గుర్తుందా నీకు?వాళ్ళు దీన్ని తప్పకుండా ఇష్టపడతారు” – సాగర్
“ మనం వాళ్ళ కోసం ఉచితంగా ఓ ప్రదర్శన ఇస్తే కనీసం వాళ్ళని ఆనంద పరిచినట్లు అవుతుంది” – సుశీల్
“ తోటమాలి , సావిత్రి పిన్ని స్టేజ్ వెనుక నుండి మనకు సహాయం చేస్తారు ” –సాగర్
“ టికెట్ల ఎక్కడ ప్రింట్ చేద్దాం ” – సునీతా
4)మేలిమి ముత్యాలు
కవిపరిచయం:
గువ్వల చెన్న–గువ్వల చెన్న శతకం – 16వ శతాబ్ధం
పక్కి అప్పల నర్సయ్య – కుమార శతకం – 16వ శతాబ్ధం
నార్ల చిరంజీవి – తెలుగుపూలు శతకం – 20వ శతాబ్ధం
వేమన – వేమన శతకం – 17వ శతాబ్ధం
నార్ల వెంకటేశ్వరరావు – నార్ల వారి మాట- 20వ శతాబ్ధం
ఏనుగు లక్ష్మణ కవి – సుభాషిత రత్నావళి- 17వ శతాబ్ధం
శేషప్ప్ కవి – నరసింహ శతకం – 18వ శతాబ్ధం
అర్థాలు
కలిమి – సంపద
వితరణి – దానం గుణం కలివాడు
యంభోధి = సముద్రం
బుధులు = పండితులు
సంస్తవనీయ = గొప్పవాళ్ళు
నెరవు =
వేగ = వేగంగా
మంచిత =
తాల్మీ = ఓర్పు
అజి = యుద్ధం
జుంటీగ = తేనెటీగ
లోభి = పిసినారి
పుత్తడి – బంగారం
పద్యం ( పద్య పాదం క్రమం,ఛందస్సు,మకుటం , రచయిత)
కలిమిగలలోభికన్నను
విలసితముగఁబేదమేలువితరణియైనన్
చలిచెలమమేలుకాదా
కులనిధియంభోధికన్నగువ్వలచెన్నా!
గువ్వలచెన్నశతకం – కందం
అర్థాంతరన్యాసాలంకారం
అవయవహీనుని, సౌంద
ర్యవిహీను, దరిద్రు, విద్యరానియతని, సం
ఆస్తవనీయు, దేవు, శ్రుతులన్
భువినిందింపదగదండ్రుబుధులుకుమారా
కుమారశతకం – కందం
వీటిని నిందించ కూడదు – వికలాంగులను,నిరక్షరాస్యులు , నిరుపేదలు, అందంగా లేని వాళ్ళను,గొప్ప వాళ్ళని,దైవాన్ని,వేదాలను
పుస్తకములనీవుపూవువలెనుజూడు
చింపఁబోకుమురికిచేయఁబోకు
పరులపుస్తకములనెరవుతెచ్చితివేని
తిరిగియిమ్మువేగు, తెలుఁగుబిడ్డ
తెలుగుపూలుశతకం – ఆటవెలది
4.సానఁబెట్టినవజ్రంబులీనుకాంతి
పొలముజక్కగదున్నినఫలమునిచ్చు
నటులెయజ్ఞానియైననునవనిపైని
విద్యనేర్చినయనివివేకియగును.
తేటగీతి
ఆపుత్తడిగలవానిపుండుబాడైనను
వసుధలోనచాలవారకెక్కు
పేదవానియింటపెండైనయెరుగరు
విశ్వదాభిరామవినురవేమ.
వేమనశతకం – ఆటవెలది
ఆపదలందుధైర్యగుణ, మంచితసంపదలందుఁదాల్మియున్,
భూపసభాంతరాళమునఁబుష్కలవాక్చతురత్వమారట
హాపటుశక్తియున్, యశమునంధనురక్తియు, విద్యయందువాం
ఛాపరివృద్ధియున్, బ్రకృతిసిద్ధగుణంబులుసజ్జనాళికిన్
సుభాషితరత్నావళి – ఉత్పలమాల
పత్రికొకటియున్నపదివేలసైన్యము
పత్రికొక్కటున్నమిత్రకోటి
ప్రజకురక్షలేదుపత్రికలేకున్న
వాస్తవమ్మునార్లవారిమాట.
నార్లవారిమాట – ఆటవెలది
మొదలఁజూచినఁగడుగొప్పపిదపఁగుఱుచ
యాదిగొంచెముతర్వాతనధికమగుచుఁ
దనరు, దినపూర్వ, పరభాగజనితమైన
ఛాయపోలికఁగుజనసజ్జనులమైత్రి.
సుభాషితరత్నావళి – తేటగీతి
సత్యసూక్తిఘటించుధీజడిమమాన్చు
గౌరవమొసంగుజనులకుగలుషమడంచు
గీర్తిఁబ్రకటించుచిత్తవిస్ఫూర్తిఁజేయు
సాధుసంగంబుసకలార్థసాధకంబు.
సుభాషితరత్నావళి
తల్లిగర్భమునుండిధనముతేడెవ్వఁడు,
వెళ్ళిపోయెడినాడువెంటరాదు
లక్షాధికారైనలవణమన్నమెకాని
మెఱుగుబంగారంబుమ్రింగఁబోడు
విత్తమార్జనచేసివిఱ్ఱవీగుటెకాని,
కూడఁబెట్టినసొమ్ముఁగుడువఁబోడు
పొందుగామణుగైనభూమిలోపలపెట్టి
దానధర్మములేకదాచిదాచి
తుదకుదొంగలకితురో? దొరలకవునా?
తేనెజుంటీగలియ్యవాతెరువరులకు?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
-నరసింహశతకం – సీసం, తేటగీతి
ధనుకుడైనపిసినారి – సముద్రం
పేదవాడు – మంచి నీటి చేలిమే
చెడ్డవాళ్ళతో స్నేహం –ఉదయం పూట నీడ
మంచివాళ్ళు తో స్నేహం –సాయంకాలం నీడ
డబ్బు సంపాదించికూడబెట్టడం – తేనెటీగ తేనె కూడబెట్టాడం
కోటిమంది మిత్రులు –పత్రిక
పర్యాయ పదాలు
సముద్రం – సంద్రం,అంభుది,
సంపద – కలిమి
వ్యతిరేఖ పదాలు
కలిమి × లేమి
సజ్జనులు × దుర్ణనులు
సత్యం × అసత్యం
కీర్తి × అపకీర్తి
దరిద్రుడు × ధనవంతుడు
ప్రకృతి – వికృతి
పుస్తకం –పుత్తకం
భూమి –
శ్రీ – సిరి
భృంగారం -బంగారం
సుఖం –
ధర్మం – ధమ్మం
గౌరవం –
ప్రాణం –పానం
సమాసాలు
ఎండవానలు – ఎండ,వాన : ద్వంద్వ సమాసం
తల్లిదండ్రులు – తల్లి,తండ్రి : ద్వంద్వ సమాసం
రేయింబవళ్ళు – రేయి ,పగలు : ద్వంద్వ సమాసం
గంగాయమునలు – గంగా,యమునా : ద్వంద్వ సమాసం
రామలక్ష్మణులు – రాముడు,లక్ష్మణుడు : ద్వంద్వ సమాసం
కూరగాయలు – కూర,కాయ : ద్వంద్వ సమాసం
కష్టసుఖాలు – కష్టం ,సుఖం : ద్వంద్వ సమాసం
మంచిచెడులు – మంచి చెడూ : ద్వంద్వ సమాసం
ద్వంద్వ సమాసంలో రెండు నామవాచకాలేఉంటాయి,రెండు కలిసినప్పుడు బహువచనం ఏర్పడుతుంది
నవరసాలు – నవ సంఖ్య గల రసాలు
నాలుగు వేదాలు – నాలుగు సంఖ్య గల వేదాలు
దశావతారాలు – దశ సంఖ్య గల అవతారాలు
మొదటి పదం సంఖ్యా వాచకం,రెండవ పదంనామవాచకం గా ఉంటే దానిని ద్విగు సమాసం అంటారు.
సాన – కొడవళ్ళు,గొడ్డళ్లుపదునుపెట్టే రాయి.గంధం కోసం రాతి మీధ అరగదిస్తరు , దానినికూడా సాన అంటారు.
5)తెలుగు వెలుగు
రచన : ప్రక్రియ – సంభాషణ,ఇతివృత్తం – నైతిక విలువలు,
పాత్రలు : తాతయ్య,సురభి,శ్రీనిధి,
Content :
జాతీయం : ఒక భాషలో కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇచ్చే పదబంధం అయితే దానిని జాతీయం అంటారు.పలుకుబడి అనే పేరుతో కూడా పిలుస్తారు.
పండినదెండినదొక్కటి
ఖండించినపచ్చిదొకటికాలినదొకటై
తిండికిరుచియైయుండును
ఖండితముగదీనిదెల్పుకవియుంగలడే?
వక్కఆకు, సున్నం
“తోకలేనిపిట్టతొంభైఆమడలుపోయింది” – ఉత్తరం
శబ్దపల్లవం : నామవాచకానికిక్రియాచేరినపదాలనుశబ్దపల్లవంఅంటారు
మేలు,కొనుఅనేరెండుచిన్నమాటలుఉన్నాయి.. ‘మేలు’ అంటేమంచి; ఇదినామవాచకం. ‘కను’ అంటేచూడటం; ఇదిక్రియ. ‘కను’ ‘కొను’గామారింది. మేలుకొనుఅంటేనిద్రలేవడం, జాగృతమవడంఅనిఅర్ధం.
జానపద గేయాలు – మౌలికంగా,ఆశువుగా చెప్పేవి.కర్తృత్వం ఉండదు.
పలుకే బంగారమాయెనా – సంకీర్తన
కప్పను గనిఫణివరుండుగడగడవణికెన్ – సమస్యా పూరణం
ఉప్పు కర్పూరంబు – పద్యం
అదిగో అల్లదిగో – సంకీర్తన
నేను అన్నం తిని బడికి వెళ్తాను – వచనం
బొబ్బిలి పులినీ నేనురా – సై
దేశ రక్షణ చేసేదర –సై – బుర్ర కథ
శ్రీమద్రామాయణ గోవిందో హరి. – హరికథ
కవి ఏకాగ్రతను,దారణను ప్రతిభ ను తెలుసుకోదగినప్రక్రియ – అవధానం ( అష్టావధానం,శతావధానం,సహస్రవదనం)
మా నిజాం రాజు తరతరాల బూజు – దశరధికృష్ణమాచార్య
వట్టిమాటలు కట్టిపెట్టోయ్ , గట్టి మేలు తలపెట్టవోయ్ – మహాకవి గురజాడ
తూర్పు దేశాల ఇటాలియన్ – తెలుగు , ( ఇటలీ భాష కూడా అజంతంకావున)
జాతీయాలు
భగీరథ ప్రయత్నం – గొప్ప కృషి
గుండె కరిగింది – జాలి పడు
కొట్టిన పిండి. – నేర్పు,నైపుణ్యం
తలలో నాలుక – అనుకూలంగా
కలగాపులగం – గందరోళం
కళ్ళు కాయలు కాయటం – చాలా రోజుల నుండి ఎదురు చూడటం
పుక్కుటిపురాణం – అసత్యం
వీనులవిందు – అందమైన
కాలికి బుద్ది చెప్పు – పారిపోవడం
తుమ్మితే ఊడిపోయే ముక్కు. –
చెవిలో పోరు
చెప్పులరగటం
శబ్ద పల్లవం
బయటపడు
చెప్పుకొను
ఏరుకొను
కూరుచు ఉండు
బుద్ధిగా ఉండు
సమాసాలు
తెలుగుభాష – తెలుగు అనే పేరు గల భాష
కోపాగ్ని. – కోపం వలన అగ్ని
హరికథ. – హరి యొక్క కథ
దేశభాష – దేశము నందలి భాషలు
సంధులు
అయ్యయ్యో = అయ్యో + అయ్యో
కుట్టుసూరు = కుఱు + ఉసూరు
కొట్టకొన = కొన + కొన
పట్టపగలు = పగలు + పగలు
అన్నన్న = అన్న + అన్న
చిట్టెలుక = చిఱు + ఎలుక
ఎట్లెట్లు = ఎట్ల + ఎట్ల
అహహా = ఆహా + ఆహా
ఆమ్రేడితసంధి
సూత్రం 1: అచ్చునకుఆమ్రేడితంపరమైనప్పుడుసంధిజరుగుతుంది.
సూత్రం 2 : ఆమ్రేడితంబుపరంబగునపుడుకదాదులతొలిఅచ్చుమీదివర్ణంబులకెల్లఅదంతంబగుద్విరుక్తటకారంబగు. తొలిఅచ్చుమీదివర్ణములకులోపంజరిగిఅకారాంతద్విరుక్తటకారంఆదేశముగావచ్చిచేరుతుంది.
సూత్రం 3: అందదుకుప్రభృతులుయధాప్రయోగంబుగగ్రాహ్యంబు
ద్విరుక్తటకారసంధి:
కుఱు, చిఱు, నడు, నిడుశబ్దాలలోఱ, డలకుఅచ్చుపరమైనపుడుఱ, డలస్థానంలోద్విరుక్తటకారం (ట్) వచ్చిచేరుతుంది.
సూత్రం : కుఱు, చిఱు, నడు, నిడు, శబ్దంబులకుఅచ్చుపరంబైనద్విరుక్తటకారంబగు.
6)ఎందుకు పారెస్తాను నాన్న
రచన: ప్రక్రియ – కథ,ఇతివృత్తం – మానవ సంబంధాలు , రచయిత – చాగంటిసోమయాజులుమూలం : కథాస్రవంతి
పాత్రలు: కృష్ణుడు , నరసింహం,నాన్న,శకుంతల,
సంభాషణ
“కొత్త పుస్తకం వాసన భలే ఉంటుంది కదరా?”. నరసింహం కృష్ణుడు తో
“ తస్సా చెక్కా!ఆడపిల్లలు చేదివెస్తునారు కదా! ” నరసింహం కృష్ణుడు తో
“ ఎక్కడైనా చదువు మన్పించుతారా? ఋణమోపణమో చేసి ముక్క చెల్లించకపోతే కుర్రడెందుకుపనికొస్తడా? – కృష్ణుడు తల్లి,కృష్ణుడు తండ్రితో
“ ఇందాక చుట్టలకని డబ్బులు ఇచ్చాను ,డబ్బులున్నయా?పారేశావా? – కృష్ణుడు తండ్రి కృష్ణుడు తో